బ్రదర్స్ ఆఫ్ బోర్డర్” అంటూ రేవంత్ రెడ్డి…


మొదటి దశ ఎన్నికలు ముగిశాక, ప్రచారంలో క్షణం తీరిక లేక గడిపిన అభ్యర్ధులు… ఇప్పుడు కాస్త సేద తీరడానికి విహార యాత్రలు చేస్తున్నారు…. ఇక మల్కాజ్‌గిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి కూడా కశ్మీర్ లో పర్యటిస్తన్నాడు…. “బ్రదర్స్ ఆఫ్ బోర్డర్” అంటూ రేవంత్ అక్కడి జవాన్లతో కలిసి తీసుకొన్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది…

About The Author