తెలంగాణ భవన్‌లో మే డే వేడుకలు…

టీఆర్ఎస్ కార్మిక విభాగం జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగిoచిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లా రెడ్డి , మండలి విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి , టీఆర్ఎస్ కేవీ నేతలు శ్రీ రాంబాబు, శ్రీ రూప్ సిoగ్ మరియు పలువురు కార్మికులు.

About The Author