ప్రముఖ గాయని ఎస్. జానకి కి… విజయవంతంగా తుంటి శస్త్రచికిత్స…

మైసూరులో ఆస్పత్రిపాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి… విజయవంతంగా తుంటి శస్త్రచికిత్స…

బంధువుల ఇంటికి మైసూరుకు వచ్చిన ప్రముఖ గాయని, ఎస్.జానకి, ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిన ఘటనలో.. ఆమె తుంటి భాగంలో పగులు ఏర్పడింది… హుటాహుటిన ఆసుపత్రి కి తరలించగా… జానకమ్మ కు తుంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు అక్కడి వైద్యులు, ప్రస్తుతం ఐసీయీ లో ఉన్న ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు వైద్యులు…

About The Author