తిరుపతి తాతయ్య గుంట గంగమ్మజాతర ఏర్పాట్లు..

https://youtu.be/xeNpeD_O-Kc

 

తిరుపతిలో వెలసి యుండు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానము నందు అనగా 07.05.2019 వ తేదీన మంగళవారం రోజున ఉదయం 7.00గంటలకు విశ్వరూప స్తూపానికి అభిషేకము జరుగును. వడి బాల కట్టడంతో మొదలై అధిక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అనంతరం శ్రీ అమ్మవారికి అభిషేకం జరుగును. మరియు ఉదయం 11.00 గంటలకు. భక్తులకు అన్నదానము నిర్వహించుట జరుగును. అదే రోజున సాయం కాలం అవిలాల నుండి శ్రీ అమ్మ వారికి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు మొదలగు సారెను తీసుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తరఫున తిరుపతికి చెందిన కైకాల వారు తిరుపతి పొలిమేర్లలో చాటింపు వేస్తారు. ప్రార్థించుచున్నాను.
ఇట్లు జై గంగమ్మ తల్లి

About The Author