ఉంగుటూరు మండలం కైకరం సమీపంలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం…

ఉంగుటూరు మండలం కైకరం సమీపంలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న లారీని డీ కొట్టిన హైదరాబాదు నుండి ఒడిస్సా వెళ్ళుతున్న టూరిస్టు బస్సు

బస్సు లో మొత్తం తొమ్మిది మంది ప్రయాణీకుల్లో ఇద్దరి పరిస్థితి విషమం, ఐదుగురికి స్వల్ప గాయాలు

క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

మైనర్ బాలిక కిడ్నాప్ కేసు నిమిత్తం బాలిక బంధువులతో ఇద్దరు పోలీసులతో ఒడిస్సా వెళుతున్న టూరిస్ట్ బస్సు…

About The Author