హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్ రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్.
ఏలూరు మెయిన్ బైపాస్ రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి.ట్రాఫిక్ జామ్.విశాఖపట్నం నుంచి అమరావతి వెళుతున్న బస్ ,ముందు వెళ్ళే ఇనుప లోడు లారీని ఢీకొనడంతో బస్ డ్రైవర్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బస్ రైల్వే బ్రిడ్జి ని ఢీకొని ఆగింది. మారో వైపు ఐరన్ రోడ్డు మీద పడిపోవడంతో ట్రాఫిక్ జామ్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.పలువురుకి తీవ్రగాయాలు.108 అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలింపు.

About The Author