చిత్తూరు జిల్లా మత్యం క్రోస్ వద్ద ఏక్సీడెంట్

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మత్యం క్రోస్ వద్ద ఏక్సీడెంట్ ,ఒకరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు.
వివరాలు– AP03 X9090 Echaru van వాహనాన్ని మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అరగొండ నుంచి చిత్తూరు వెల్లుతూ మత్యం క్రోస్ వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని క్రోస్ చేయడానికి ప్రయత్నిస్తూ అదుపు తప్పి రోడ్ పక్కలో ఉన్న ఇల్లు ,టి అంగడి పై దూసుకువెళ్లడంతో ఆసమయంలో టి అంగడిలో ఉన్న వ్యక్తులపై వాహనం వెళ్లడంతో టీ. కన్నయ్య 55 వయస్సు D.తడకర గ్రామం HW కి చెందిన వ్యక్తి అక్కడే మృతి చెందినడు, మిగిలిన వ్యక్తులు 1.B.మునిరత్నం 75 వయస్సు,2.J.ప్రభు చంద్ర 45 వయస్సు,3.అబ్దుల్ ఖాదర్ 55వయస్సు,4.G.చిన్నబ్బా 75 వయస్సు వీరికి తీవ్రగాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు .

About The Author