చిత్తూరు జిల్లా లో పెద్దతిప్పసముద్రం మండలం లో వ్యక్తి దారుణ హత్య

హత్యకు గురైన వ్యక్తి చలిమామిడివారి పల్లె కు చెందిన గంగిరెడ్డి( 48) గా గుర్తించిన పోలీసులు

అన్నదమ్ముల మద్య గొడవే హత్యకు దారి తీసాయన్న పోలీసులు

పొలంలో బోరు వేసుకొంటుండగా అభ్యంతరం తెలిపి హత్య చేసుంటారన్న అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు

సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున పి.టి.యం పోలీసులు

About The Author