రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి శ్రీవారి తీర్థప్రసాదాలు…


రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి శ్రీవారి తీర్థప్రసాదాలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి శుక్ర‌వారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు క‌లిసి శ్రీవారి తీర్థ‌ప్రసాదాలను అందజేశారు. తాడేప‌ల్లిలోని వారి నివాసంలో టిటిడి అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారికి టిటిడి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

ఈ కార్యక్ర‌మంలో శ్రీవారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్క‌సం బాధ్యులు శ్రీ గురురాజారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author