హస్తినలో నరేంద్ర మోదీ తో జగన్ భేటీ…

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.

ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్రంలోని సమస్యలను ప్రధానికి వివరించి, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ విజ్ఞప్తి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి కేంద్ర సాయం అందించాలని, విభజన చట్టంలోని హామీలను సత్వరమే నెరవేర్చాలని మోదీని కోరిన వైఎస్ జగన్

ఈ సమావేశంలో వైఎస్ జగన్ వెంట వెళ్లిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నందిగం సురేశ్, భరత్, బాలశౌరి

About The Author