150 కేజీల గంజాయి పట్టివేత…


తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం వద్ద సీలేరు నుండి భద్రాచలం వైపు వెళుతున్న ఇన్నోవా కారు లో అక్రమంగా తరలిస్తున్న 150 కేజీల గంజాయిని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.4.5 లక్షల విలువ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గంజాయి తరలిస్తున్నా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, ఇన్నోవా కారుని మోతుగూడెం పోలీసులు సీజ్ చేశారు.

About The Author