ప్లాస్టిక్ డబ్బాలో తలా ఇరుక్కున్న ఘటనలో చిన్నారి మృతి…

ప్లాస్టిక్ డబ్బాలో తలా ఇరుక్కున్న ఘటనలో ముక్కుపచ్చలారని దేవార్షిని అనే చిన్నారి మృతి

ఆంద్రప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా ,
ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ ,
రాజవొమ్మంగి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన సుర్ల సత్యనారాయణ w /o గంగ అను దంపతులకు చెందిన సుమారు ఏడాదిన్నర పాప దేవార్షిని మామిడి పండు తిని చేతులు కడుకోవాడానికి వాకిట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బా దగ్గరకు వెళ్లి అడుగున ఉన్న నీళ్లు తల వంచుకోని తీసుకునే క్రమంలో డబ్బా లో తల ఇరుక్కున్న ఘటన లో ఊపిరాడక మరణించింది .

About The Author