మరింత దూకుడుగా పోతున్న మోది…


పాక్, చైనా ల నుండి ఏ సమయంలొ ఏటువంటి దాడి జరిగినప్పటికీ, ధీటుగా తిప్పికొట్టడానికి మోది ప్రభుత్వం ఇప్పటికే ప్యూహ రచన చేసింది.

ఇందులొ భాగంగా పాకిస్థాన్ కు చెక్ పెట్టడానికి హర్యానా లోని అంబాలా ఏయిర్ బేస్ లొ రాఫెల్ యుధ విమానాలను, మెధియోర్ మిసైల్స్ ను మొహరిస్తున్నారు.
అలాగే చైనా కు చెక్ పెట్టడానికి పశ్చిమ బెంగాల్ లోని హషిమర ఏయిర్ బేస్ లొ రాఫెల్ యుధ విమానాలను, మెధియోర్ మిసైల్స్ ను మొహరిస్తున్నారు.
చైనా, పాక్ ల వద్ద వీటిని ఢీ కొట్టగల ఆయుధాలేవి లేకపోవడం ఇక్కడ మరొక విశేషం. కాగ మొదటి బ్యాచ్ రాఫెల్ విమానాలు ఈ సెప్టెంబర్ లొ భారత్ కు రానున్నాయి ??

About The Author