ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డీజీ గా బాధ్యతలు చేపట్టిన విశ్వజీత్…

1994 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన కుమార్ విశ్వజీత్ నేటి మధ్యహ్నం 12:45గం లకు విజయవాడలోని అ.ని.శా ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

నిఘా విభాగానికి అడిషనల్ డైరక్టర్ జనరల్ గా ఉన్న విశ్వజీత్, తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు… ఏసీబి డీజీ గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.

తెలంగాణ కేడర్ కు చెందిన స్టీఫెన్ రవీంద్ర, విధాన పరమైన ప్రక్రియ పూర్తిచేసుకొని ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయిన తర్వాత నిఘా విభాగానికి అధిపతిగా స్టీఫెన్ రవీంద్ర ను నియమించనున్నారని సమాచారం.

About The Author