మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష ఏపీ సీఎం సమీక్ష…


మధ్యాహ్న భోజన పధకంపై అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీస్ నందు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

◆ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి

◆ ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలి

◆ పాఠశాలల్లో అవసరం అయిన అన్ని మౌళిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలి

◆ భోజనం, తాగునీరు, వసతులు అన్ని పకడ్బందీగా ఉండాలి

◆ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడద్దు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలి

◆ ఇది ప్రాథమిక సమావేశం, మళ్ళీ సమావేశం లోపు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని రండి

About The Author