చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త…

తిరుపతి లో కలెక్టర్ గారి క్యాంప్ కార్యాలయంకు చేరుకున్న చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త

ఘనంగా స్వాగతం పలికిన జాయింట్ కలెక్టర్ గిరీష, సబ్ కలెక్టర్లు మహేష్ కుమార్ , కీర్తి చేకూరి తదితరులు

టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన కలెక్టర్ డా. నారాయణ్ భరత్ గుప్త

అనంతరం, తిరుమలలో ఎస్పీజీ భద్రతా అధికారులతో కలిసి గౌరవ ప్రధానమంత్రి గారి పర్యటన ఏర్పాట్ల నిమిత్తం తిరుమలకు బయలుదేరిన నూతన కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త
———————-

About The Author