తిరుమల చేరుకున్న సియం జగన్మోహన్ రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో మార్పులు….

 

రేణిగుంట నుంచి తిరుమలకు రోడ్డుమార్గం గుండా పయనమైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ

తిరుమల చేరుకున్న సియం జగన్మోహన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో మార్పులు….

7 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్న మోడి.

7.15 నిముషాలుకు శ్రీవారి ఆలయ ప్రవేశం.

8 గంటలకు తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోనున్న ప్రధాని మోడి.

8.15 నిముషాలుకు తిరుపతికి భయలుదేరనున్న మోడి.

9.15 నిముషాలుకు తిరుపతి విమానాశ్రయం నుంచి డిల్లికి భయలుదేరనున్న మోడి

About The Author