సిద్దిపేట నియోజకవర్గం అర్భన్ మండలం వెల్కటూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం…


సిద్దిపేట నియోజకవర్గం అర్భన్ మండలం వెల్కటూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం.

– 5 ఏండ్ల కిందట ఇంటి స్థలాల ప్లాట్లు పంపిణీ చేశా.
– గతంలో కాంగ్రెస్ ఇచ్చే 70 వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సరిపోయేది కాదు.
– నేడు ప్రభుత్వ స్థలంలో రూ. 5 లక్షలతో ఇండ్లు కట్టిస్తుంది.
– ఈ రోజు ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తుంది.
– ప్రభుత్వం పేదల పట్ల నిజాయితీతో ఉందనడానికి నిదర్శనం ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
– అన్ని వసతులతో ఇళ్లు నిర్మాణం చేసి ఇచ్చాం, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– ప్రభుత్వం ఇచ్చిన అస్థిని కాపాడుకోవాలి, అమ్మినా కొన్నా జైలు కి పోతారు.
– వారం రోజుల్లో మిగిలిన16 మందికి ఇండ్లు మంజూరు చేస్తాం.
– రెక్కాడితే కానీ డొక్కాడని వారికి ఇళ్లు ఇవ్వడం సంతోషంగా ఉంది.
– కలలో కూడా ఊహించని ఇళ్లను కేసీఆర్ ఇస్తుండు.
– త్వరలో ఇంటిస్థలం ఉన్నవారికి కూడా ఇళ్లు కట్టిస్తాం.
– ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటి, ఆదర్శ కాలనీగా మార్చాలి.
– పేదలకు ఇళ్లు ఇవ్వడం వల్ల ఒక ప్రజా ప్రతినిధిగా నాకు చాలా సంతోషంగా ఉంది.
– మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు నేను, మిగిలిన పేదలకూ ఇళ్లు కట్టిస్తా.

About The Author