క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకొని మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ అమ్మిరెడ్డి


శ్రీకాకుళం:

క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకొని మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ అమ్మిరెడ్డి
క్లాసిక్ మెడికల్ ఏజెన్సీ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను కనుగొన్న శ్రీకాకుళం పోలీసులు
క్రికెట్ బెట్టింగ్ ముఠా లో 17 మంది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మందిని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు
బెట్టింగ్ ముఠాలో తప్పించుకు తిరుగుతున్న మరో 8 మందిని వెతుకుతున్న పోలీసులు
తప్పించుకు తిరుగుతున్న వారిలో 5 గురు విజయనగరం జిల్లాకు చెందినవారు, 3 గురు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు
అరెస్ట్ చేసిన వారి నుండి 5.91 లక్షలు నగదు తో పాటు, 10 మొబైక్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

About The Author