లేబర్ ఇన్సూరెన్స్…

➖ *ప్రభుత్వ ఉద్యోగులు తప్ప*
➖ *కూలీలతో పాటు అందరు అర్హలే*
➖ *తెల్ల రేషన్ కార్డు తప్పని సరి*
➖ *ఏడాదికి రూ 22 మాత్రమే*
➖ *అవగాహన పెంచుకుందాం*
➖ *అందరికీ చేరేలా చేయండి*

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

*ప్రయోజనాలు*

5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.2,00000/-

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

?ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట

?వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.

?ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్) సంప్రదించండి.

*చివరగా ఒక్క మాట*
ఈ పథకంలోకి చాలా మంది…. కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే…
మీ అందరికీ విన్నపము జోక్స్, కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.

దేశమునకు సందేశము: భారతదేశములో 121 కోట్ల జనాభా లో కేవలం 10% జనం 10 రూ/ ల పళ్ళ రసాలు త్రాగితే నెలకి సుమారు 3600 కోట్లు…!!!!

కానీ మీరు….
కోకాకోలా, పెప్సీ త్రాగితే ఆ “3600” కోట్ల రూపాయలు దేశం బయటకి వెళ్ళి పోతాయి….

Coke Cola, Pepsi లాంటి కంపెనీలు ప్రతిరోజూ “7000” కోట్లకన్నా ఎక్కువ దోచేస్తున్నారు.

మీకు విన్నపము ఏమంటే మీరు…
చెఱకు రసం, కోబ్బరి నీళ్ళు,నిమ్మరసం, బత్తాయి, మామిడి మెు” పండ్ల రసాలకు మారితే మీరు దేశం యెుక్క “7000 కోట్ల రూపాయలు” కాపాడి మన రైతులకు ఇవ్వండి.” రైతులు ఆత్మహత్యలు చేసుకోరు”.

పండ్ల రసాల వ్యాపారముతో 1 కోటి మందికి ఉపాధి లభిస్తుంది, మరియు 10 రూపాయల గ్లాసు 5 రూ/ కే లభిస్తుంది.

స్వదేశీ వస్తువులనే వాడండి, దేశ ఆర్ధిక వ్యవస్ధను బలపరచండి.

50% జనాభా వీటిని వాడటం మానేస్తే. వీటి బ్రాంచ్లు సగంకన్నా ఎక్కువ మూత పడతాయి. అందువల్ల ఈ కంపెనీల మార్కెట్
విలువ పడి పోతుంది.

About The Author