అధిక దర్జీ కారణంగావెలుపల మూడు కిలోమీటర్ల మేర వర్షం లో తడుస్తున్న భక్తులు… శని ఆదివారాలు సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు… ముందస్తు చర్యలు చేపట్టనీ టీటీడీ. ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ ముందు క్యూ లైన్ పైన తాత్కాలికంగా వేసిన పరదాలను సైతం శనివారం తొలగించారు. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు

About The Author