శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్న ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీ…


శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్న ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీ.

రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా భాద్యతలు తీసుకోనున్న పృధ్వీ…

యస్వీ బిసి చైర్మన్‌ కావడంగొప్ప వరం గా భావిస్తున్నాను.

గాడితప్పిన యస్వీ బిసి చానల్ ను గాడిలో పెట్టెపని చెపడతాం.

గతంలో యస్వీ బిసి లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపడతాం.

స్వామివారి డబ్బులు ఎవరు జోబిలలో వేసుకోవాలంటే ఊరుకోం.

చాగంటి గారి ప్రవచనాలను మరలా వెలుగులోకి తీసుకోస్తాం.

యస్వీ బిసి లో ఉద్యోగులు అందరితో కలసి మెలసి పని చేస్తాను…..యస్వీ బిసి చైర్మన్‌ పృథ్వీ.

About The Author