పశువుల కాపరి పై ఎలుగుబంటి దాడి…

కొమరం భీమ్ జిల్లా :తిర్యాణి మండలంలో పశువుల కాపరి పై ఎలుగుబంటి దాడి…
ఉదయాన్నే ఆవులు కాయడానికి అడవికి వెళ్ళిన పశువుల కాపరి….
పిల్లలతో ఉన్న ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడి చేయడంతో అపస్మారక స్థితిలో చేరుకున్న తట్ల భీమయ్య…
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పశువుల కాపరి భీమయ్య…
వెంటనే ఈ దాడిని గమనించిన సహచరులు హుటాహుటీన తిర్యాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..
ప్రస్తుతానికి భీమయ్య కు వైద్యం చేస్తున్న వైద్యులు..

About The Author