తిరుమలలో 25 మందితో టిటిడి పాలక మండలి…


25 మందితో టిటిడి పాలక మండలి.
గతంలో 19 మంది పాలక మండలి సభ్యులను 25 పెంచిన ప్రభుత్వం .టిటిడి సభ్యులు గా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
ఎస్సీ కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్.
స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి , తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్..
మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు.
మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి….

About The Author