తిరుమల కొండపై చర్చి అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తులు అరెస్ట్…


తిరుమల కొండపై చర్చి వుందటూ అసత్య ప్రచారం,
వక్రికరించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన
వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ హైదరాబాదుకు చెందిన అరుణ్, కార్తీక్ లు, గుంటూరుకు చెందిన అజిత్ సాయి లు తిరుమల కొండల్లో చర్చి వుందని చూపుతూ పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును మరియు ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు

About The Author