కరోనా నేపధ్యంలో BTRకాలనీలో శెట్టిపల్లి పంచాయతీ కార్మికులకు సరుకులు పంపిణీCITU,జిల్లా కమిటీ

చిత్తూరు జిల్లా: తిరుపతి కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద లకు నిత్యావసర సరుకులు సేకరించి ఈరోజు 11-04-2020 న శెట్టిపల్లి పంచాయతీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి బియ్యం, కందిపప్పు, వంటనూనె,మాస్క్ లు, గ్లౌస్ లు citu జిల్లాకమిటీ మరియు BTR కాలనీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో citu జిల్లా అధ్యక్షుడు మల్లారపు నాగార్జున,టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్లు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్, టిటిడి swuf అధ్యక్షుడు v.వెంకటరమణ,నాయకులు,s.పెరుమాళ్ చిన్ని, మురుగన్, M.మురళి,s. మురళి, k.సుబ్రహ్మణ్యం,BTR కాలనీ నాయకులు వేణు, y. శ్రీనివాసులు, జగన్,జె.శ్రీనివాసులు, హమాలి శ్రీనివాసులు, బాదుల్లా, తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనసుతో సహకరించిన దాతలందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం..

ఇట్లు:మల్లారపు నాగార్జున,  CITU జిల్లా అధ్యక్షులు,కొరటాల సత్యనారాయణవిజ్ఞాన కేంద్రం

About The Author