వృద్ధురాలు దారుణ హత్య

తిరుపతిజిల్లా 2026 జూలై,14,తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవాయన గుంటలో ఘటన.ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా రిటైర్డ్ అయిన కృష్ణారెడ్డి జ్యోతి దంపతులు నివాసం.

కుమారుడు ఉదయ్ అమెరికాకు వెళుతుండగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సోమవారం బెంగళూరుకి వెళ్ళిన కృష్ణారెడ్డి.

ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంటిలోకి దూరిన ఓ వ్యక్తి గొంతు కోసి నగలు లాక్కొని ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయిన వైనం.బెంగళూరు నుండి భర్త ఫోన్ చేసిన తీయకపోవడంతో అనుమానం వచ్చి పై ఇంటిలో ఉన్న వాళ్లకు సమాచారం.

పై ఇంటిలో ఉన్నవాళ్లు క్రిందికి వచ్చి అరచినా తలుపులు తీయకపోవడంతో వారి వద్ద ఉన్న మరో తాళం జీవితం తలుపుతీత.

రక్తశ్రావం తో విగత జీవిగా ఉన్న ఆమెను గుర్తించి మృతురాలు భర్తకు పోలీసులకు సమాచారం.

విషయం తెలుసుకున్న ఎ ఎస్పి లు ఆర్ల శ్రీనివాసులు, రవి మనోహర్ ఆచారి, డీఎస్పీలు భక్తవత్సలం, శ్యాంసుందర్, సిఐలు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలన. క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ చేరుకొని ఆధారాలు సేకరణ.

చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.

About The Author