కిషన్ రెడ్డి ని అనర్హుడుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్…


TS హైకోర్టు……

కిషన్ రెడ్డి ని అనర్హుడుగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్.

పిటిషన్ దాఖలు చేసిన టిఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపి అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఏజెంట్ పవన్ కుమార్ గౌడ్

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కిషన్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషన్.

రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం 2లక్షల రూపాయల కన్నా ఎక్కువ విత్ డ్రా చేయడానికి వీలు లేదు కాని 8కోట్ల రూపాయలు ఒకేసారి విత్ డ్రా చేయడాన్ని పిటిషనర్లు తప్పుపట్టారు.

శుక్రవారం విచారణకు రానున్న పిటిషన్.

About The Author