ఆ ఊర్లో యువత ఎం చేశారో తెలుసా…

Jai Indian Army..ఇండోర్ కు చెందిన ప్రతాప్ సింగ్ అనే BSF జవాను 27 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ కాల్పులలొ వీరమరణం పొందారు. అయితే ప్రస్తుతం ప్రతాప్ సింగ్ కుటుంబం ఈ క్రింది పూరింటిలొ నివసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి యువత, ఆ కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. సరిగ్గా ఆరు నెలలు తిరిగే సరికి 11 లక్షల రూపాయలు చందాలు వసూలు చేసి — ఆ సైనికుడి కుటుంబానికి అందమైన ఇల్లు కట్టించి ఇచ్చారు.

యువత లొ దేశం పట్ల, సైన్యం పట్ల పెరుగుతున్న గౌరవానికి, అవగాహనకు ఇది సరైన ఉదాహరణ

About The Author