ప్రింట్‌ మీడియాపైనే నమ్మకం ఎక్కువ… ప్రణబ్‌ ముఖర్జీ 

ప్రింట్‌ మీడియాపైనే నమ్మకం ఎక్కువ  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

ఎందుకంటే ప్రింట్‌ మీడియాలో సమాచారం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసిన తర్వాతే ముద్రిస్తారని కాబట్టి నకిలీ సమాచారం ఉండే అవకాశం లేదు

ప్రింట్‌ మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉంది

అలాంటి వార్తలు పాఠకులపై ప్రభావం చూపిస్తాయి. కానీ సామాజిక మాధ్యమాల్లో అలా కాదు. సరైన పరిశీలన ఉండదు

 పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా స్వేచ్ఛగా వార్తలు రాయాలి

ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న నాలుగో ఎస్టేట్‌ మీడియా

సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తులు పంపే నకిలీ సమాచారం కారణంగా సమాజంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటుంది. 

 ప్రజలు వాటిని నమ్మి షేర్‌ చేస్తారు. కాబట్టి ఇలాంటి వార్తలను దృష్టికి వచ్చినపుడు జాగ్రత్త వహించాలి

About The Author