అతిపెద్ద మట్టి గాజుల వినాయక విగ్రహం ఏర్పాటు….


తుమ్మలగుంటలో
రాయలసీమలోనే అతిపెద్ద మట్టి గాజుల వినాయక విగ్రహం ఏర్పాటు….

మొదటి పూజ చేసి ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి…..

సుమారుగా 2 లక్షల మట్టి గాజులతో 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు తో విగ్రహం తయారి….

బాహుబలి సినిమాకు సెట్టింగులుకు పనిచేసిన దాదాపు 30 మంది కళాకారులు…..

17 రోజులపాటు శ్రమించి భారీ మట్టి గాజుల వినాయక విగ్రహం ఏర్పాటు…..

కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులు అష్రఫ్, షరీఫ్ తయారు చేసిన భారీ లడ్డు…..

1,116 కేజీల భారీ లడ్డును స్వామివారికి మొట్టమొదటి నైవేద్యంగా సమర్పించిన అర్చకులు…..

About The Author