అలిపిరి నడక మార్గం లో టిటిడి చైర్మన్ ఆకస్మిక తనిఖీలు…


అలిపిరి నడక మార్గం లో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగినది.

తిరుమలకి వెళ్లే మెట్ల మార్గంలో ఉన్నటువంటి షాపుల ను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు ఆకస్మిత తనిఖీలు చేశారు. తిరుమల కి వెళ్లే నడకదారి పరిశుభ్రంగా ఉంచాలని ఎంప్లాయిస్ కి వివరించారు. తిరుమలకు వెళ్లే భక్తులతో మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలోని సౌకర్యాల గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చున్నారు. అక్కడ ఉన్నటువంటి వర్తకులతో మాట్లాడుతూ ఆహార పదార్ధాలన్ని పరిశుభ్రంగా మరియు MRP ధరలకే అమ్మాలని ఆదేశించారు..భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు…..

About The Author