తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజుగురువారం, ఉదయం6గంటలసమయానికి,స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని20గదులలోభక్తులుచేచియున్నారు, ఈ సమయం శ్రీవారిసర్వదర్శనానికి సుమారు 16గంటలు పట్టవచ్చునునిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.64కోట్లు,నిన్న 29,591 మంది  భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించిమొక్కులుతీర్చుకున్నారు.నిన్న70,897మంది  భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యంకల్గినది,శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం పట్టవచ్చును,వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలుసుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

ttd Toll free

18004254141

About The Author