తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శుక్రవారం27.09.2019ఉదయం 6 గంటల సమయానికి,తిరుమలలో  పెరిగిన భక్తుల రద్దీ

నిన్న  76,518 మందిభక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని 24  గదులలో భక్తులు చేచియున్నారు,

ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు12 గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి  హుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹: 3.83 కోట్లు,

శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  3 గంటల సమయం  పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు.సుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి

ttd Toll free 18004254141

About The Author