తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు ఆదివారం   29.09.2019  ఉదయం 5 గంటల సమయానికి,స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 25   గదులలో భక్తులు   చేచియున్నారు,

 ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికి సుమారు   14గంటలు పట్టవచ్చును

 నిన్న స్వామివారికి  హుండీలో భక్తులుసమర్పించిన నగదు ₹:   2.49 కోట్లు,

 నిన్న  32,703.మంది  భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి    మొక్కులు తీర్చుకున్నారు

 నిన్న   88,320మంది  భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,

 శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా   ఆరు. గంటల సమయం   పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

 ప్రత్యేయకంగా ఏర్పాటు   చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_ 

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు

 ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుదర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి_

ttd Toll free:18004254141

 

About The Author