అభివృద్ధిని చేతల్లో చేసి చూపుతాం ఎమ్మెల్యే వెంకట్ గౌడ

చిత్తూరు జిల్లా:నియోజకవర్గ అభివృద్ధిని కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపుతామని ఎమ్మెల్యే వెంకటేగౌడ స్పష్టం చేశారు. సోమవారం “మీ ఊరికి మీ ఎమ్మెల్యే” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే కలిసి మండలం లోని కీలపట్ల, కొత్తపల్లి, మేలుమాయి, కల్లుపల్లె, కలగటూరు,

తాదండపల్లె, చౌడిరెడ్డిపల్లె పంచాయతీ లలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి ఉన్నతపాఠశాలలో అదనపు తరగతిగదిని ఎంపీ,ఎమ్మెల్యేలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ..రాష్టముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఐదు సంవత్సరాలలో గ్రామాల్లో ఎప్పుడూ కనని అభివృద్ధిని చేసి చూపుతామని అన్నారు.గత ప్రభుత్వపెద్దలు కేవలం ఉత్త మాటలు చెప్పి కాలం గడిపారని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు గ్రామ సచివాలయాలు తోడ్పడుతాయని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లు పచేస్తున్నారన్నారు.ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు మెండుగా ఉందని , అన్నిరకాలుగా ప్రజలు సంతోషం

About The Author