జడ్చర్ల వద్ద జాతీయ రహదారి పై బస్సు, లారీ ఢీ…

జడ్చర్ల వద్ద జాతీయ రహదారి పై బస్సు, లారీ ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

About The Author