ప్రయివేటుబస్సు ఢీకొని మహిళ మృతి…


హైదరాబాద్:-చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రయివేటు బస్సు ఢీకొనడంతో మహిళ మృతి.
సైదాబాద్ కు చెందిన కావ్య అనే 23 సంవత్సరాల మహిళ తన స్కూటీ పై వెళ్తుండగా , నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద TS UA 5330 గల ప్రయివేటు బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా , సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును , డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని , పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించిన పోలీసులు.

About The Author