తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శుక్రవారం15.11.2019ఉదయం 5 గంటల.సమయానికి,స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10.గదులలో భక్తులు చేచి  ఉన్నారు,

నిన్న: 60,618 మంది శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు10 గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు₹:2.42. కోట్లు

శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-),.  04.గంటలు.దివ్య దర్శనం (కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగా   06 గంటల సమయంపట్టవచ్చును,

వయోవృద్దులు / దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారాఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)  ఇస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

 

About The Author