రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల కు సు పరిపాలన ను అం దిస్తాం

తిరుమల, నవంబర్ 15:రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల కు సుపరిపాలన ను అంది స్తామని సమా చార పౌర సంబం ధాలు మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట రామ య్య(నాని)తెలిపారు.

శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం లో కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి అనంతరం విలేక రులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మో హన్ రెడ్డి ఆధ్వర్యంలోప్రభుత్వం ను ఏర్పాటు చేయమని స్వా మి వారిని కోరు కోవడం జరిగిందని,కోరిక తీర్చడం తో కాలి నడక న కలి యు గ దైవం వెంకటేశ్వర స్వా మి కి మొక్కు తీర్చు కొనేం దుకు తిరుమల కు రావ డం జరిగిం దని,స్వామి వారు ప్రజలకు మంచి ప్రభుత్వం ను అం దించా రని,వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేశారని తెలిపారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభు త్వా నికి ఎటు వంటి అడ్డ oకులు లేకుండా మం చి నిర్ణయాలు చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆశీస్సులు ఇవ్వాలని స్వామి వారిని కోరు కోవ డంజరిగిందని తెలిపారు.

About The Author