తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్…


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శ‌నివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.

శ్రీ పద్మావతి అథిది గృహల వద్ద ఆయనకు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, రిసెప్షన్ అధికారి శ్రీ బాలాజి, ఇత‌ర ఉన్నాతాధికారులు ఘన స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.

About The Author