బిగ్ బ్రేకింగ్… విచిత్ర శిశువు జననం…

https://m.facebook.com/story.php?story_fbid=519455268644486&id=266763133913702
అస్సాం రాష్ట్రంలో వైద్య విజ్ఞానులకు సైతం అంతుచిక్కని రీతిలో ఒక తల్లి గర్భం నుండి విచిత్రమైన శిశువును డాక్టర్లు ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు.
గర్భం దాల్చిన ఒక మహిళ పదకొండు నెలలైనా కాన్పు కాకపోవడంతో శస్త్రచికిత్స ద్వారా శిశువును బయటికి తీసిన డాక్టర్లు, కడుపులో ఉన్న వింత శిశువును చూసి నివ్వెరపోయారు.
ఆ వింత శిశువు తల్లి గర్భాశయంతో పాటు, పేగులను కూడా పూర్తిగా తినేసిందని డాక్టర్లు కనిపెట్టారు. కాన్పు అయిన కొద్దిసేపటికే తల్లి మరణించిందని చెప్పారు. తల్లితో పాటుగా కాన్పుకు సహకరించిన నర్స్ కూడా చనిపోయిందని తెలిపారు. ఆ వింత శిశువు నర్స్ చేతిని గట్టిగా పట్టుకొని కొరకడంతో మూడగంటల తరువాత ఆ నర్స్ కూడా మరణించిందని అన్నారు.
కాన్పు చేసినపుడు ఎనిమిది కేజీల బరువు ఉన్న ఆ శిశువు, నాలుగు గంటల తర్వాత నాలుగు కేజీలు పెరిగి,మొత్తం పన్నెండు కేజీలయ్యిందని,ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. పుట్టుకతోనే ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ భయాంకర శిశువు బ్రతికుంటే ఇంకెంత ప్రమాదం జరుగుతుందోనని భయపడిన డాక్టర్లు,
ఈ విచిత్ర శిశువును సుమారు పదిహేను ఇంజక్షన్ లు ఇచ్చి ఎట్టకేలకు చంపేశారు.

About The Author