విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

విశాఖ పర్యటనలో భాగంగా.. మేఘాద్రిగడ్డపై సోలార్‌ పవర్‌ప్లాంట్‌, జీవీఎంసీ పరిధిలో 35,899 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గంలో రూ.41.59 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభించారు.

About The Author