శ్రీ కృష్ణదేవారాయల గారి 547 వ జయంతి సందర్బంగా తిరుపతి లో…

 


ఈరోజు 16-02-2020 తేదీన శ్రీ కృష్ణదేవారాయల గారి 547 వ జయంతి సందర్బంగా తిరుపతి లోని

శ్రీ కృష్ణదేవారాయల కూడలి నందు గల# శ్రీ కృష్ణదేవారాయల # గారి విగ్రహానికి # పాలాభిషేకం # చేసి గజమాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వారు

బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోనగంటి భాస్కర్.
టిడిపి నేత వూకా విజయ కుమార్,
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పసుపు లేటి హరి ప్రసాద్,బలిజ జెఎసి నాయకులు నీలం బాలాజీ గారు, వైసిపి నేతలు బాలిశెట్టి కిషోర్, లక్షిపతి రాయల్, RBS నాయకులు రంగూన్ శంకర్ గారు,
డాక్టర్ కరుణానిధి గారు, డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు, Rtd పొలీస్ అధికారులు కృష్ణయ్య గారు,వెంకట రమణ గారు, ప్రముఖ సామాజిక వేత్త మాసి కృష్ణ మూర్తి గారు.

మరియు పై కార్యక్రమంలో గాజుల ఆళ్వార్ మురళి,సత్యనారాయణ, టిటిడి సుబ్రమణ్యం, బద్దెల సురేష్, సంతోష్, అబ్బులు, వూకా ఆదినారాయణ, మ్యూనికృష్ణ మరియు కాపు నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు,సంఘసేవకలు, తదితరులు పాల్గొన్నారు.

మీ…
పొనగంటి భాస్కర్.

About The Author