నిర్భయ దోషులకు ఉరిఅమలు…

👉 నలుగురు దోషులను ఒకేసారి 5 :50 ని” ఉరితీసిన తలారి పవన్ .
👉పవన్ ,ముఖేష్ ,అక్షయ్, విజయ్ ,లను బీహార్ జైలు మూడవ నెంబర్ గదిలో ఉరితీత .
👉దేశ చరిత్రలో మొదటిసారి ఒకేసారి నలుగురిని ఉరితీసిన ఘటన ఇదే
👉ఉరికొయ్యల వేలాడిన నిర్భయ దోషులు.
👉 2012 డిసెంబరు16 న కదులుతున్న బస్సులో అతి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన లో నలుగురికి మరణశిక్షను అమలు చేసింది.
👉ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ..నేడు ఉరిశిక్షను అమలు జరిపింది.
👉 ఉరితీసిన నలుగురు మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు.
👉 సంతోషం వెలిబుచ్చిన నిర్భయ తల్లి
