బెజవాడలో ఏపి డిజీపీ ఆకస్మిక తనిఖీలు..


ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్…

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించిన 7060 మందిపై కేసులను నమోదు చేశాం..

లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

ప్రజలకు చాలా వరకు అవగాహనవచ్చింది..

ఇప్పటికే ప్రజలు నుంచి మంచి స్పందన వస్తుంది..

ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు..

ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం..

విదేశాలు నుండి తిరిగి వచ్చే వారిపై నిఘా చేపట్టాం…

ఇప్పటి వరకు 22 వేలమందిని గుర్తించాం..

నిత్యావసరవస్తువులు రవాణా చేసే గూడ్స్ వాహనాలకు అనుమతి..

పోలీసు ఫ్యామిలీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం..

హోమ్ డెలివరీ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం..

పోలీసు డిపార్ట్మెంట్ లో 55 సం.లు పైబడినవారికి హై రిస్క్ డ్యూటీలు లేకుండా ఆఫీసులో ఉండేలా చూడాలని సూచించాము..

About The Author