బాలికపై సామూహిక అత్యాచారం..!


ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిపిన బాలిక
పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం
👉 మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
👉 బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
👉 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
👉 రెండురోజుల క్రితం ఈ ఘోరం జరిగినట్టు సమాచారం.
👉 బాలిక ఇతరుల ఫోన్​ నుంచి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
👉 వారు దుండిగల్ పీఎస్ లో పిర్యాదు చేశారు.
👉 పోలీసులు బాలికను రక్షించి వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
👉 నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

About The Author