టీడీపీ ఐదేళ్ల పాలపై, వై ఎస్ ఆర్ సి పి ఏడాది పాలనపై చర్చకు మేము సిద్దం…


టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్ మోహన్ రెడ్డి కి గాని వెలంపల్లి శ్రీనివాసరావు కి గాని ఒక్కరూపాయి.. రాదు..

నియోజక వర్గంలో అన్ని మతాల వారికి అండగా ఉంటాము…

ప్రజలను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వాడే నిజమైన నాయకుడు

కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

జగన్ మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో
అవినీతి తరిమికొట్టారు

పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

42 వ డివిజన్ లో కోటి రూపాయలు విలువ చేసే బిటి,సీసీ,రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వెలంపల్లి ఆదివారం శంకుస్థాపన చేశారు..

గత టీడీపీ ప్రభుత్వ
ఐదు సంవత్సరాల పాలనలో విజయవాడ నిర్లక్ష్యనికి గురైంది

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక నగర అభివృద్ధి కి నిధులు కేటాయించారు

100 కోట్ల ప్రత్యేక నిధులతోపాటు కృష్ణలంక కరకట్ట పనులకు 110 కోట్లు కేటాయించారు

సీఎం జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు నిధులు విజయవాడకు కేటాయించడంతో పలుఅభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము

పశ్చిమ లోని 22 డివిజన్లలో సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ప్రజలకు కరోనా పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నాము

సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కరోనా పై నియంత్రణ చర్యలు చేపడుతూ ప్రజలకు సంక్షేమ పధకాలను అందాలన్నమంచి లక్ష్యం తో పనిచేస్తున్నారు

సీఎం గా సంవత్సరం కాలంలో ఎన్నడూ లేని విదంగా ప్రజా సంక్షేమ పాలన అందిచారు

నియోజకవర్గంలో
వాటర్ ,డ్రైనేజీ,శానిటేషన్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాము

పాలనలో అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నా ము

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు

మ్యానిఫెస్టో ని ఆన్లైన్లో తీసేసిన నాయకుడుచంద్రబాబు

ప్రజలకు ఇచ్చిన
హామీలు నిర్లక్ష్యం చేసిన నాయకుడు చంద్రబాబు

మ్యానిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవత్గీత గా భావించిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి

మ్యానిఫెస్టోలో
90 శాతం హామీలను అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం లొనే పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి

టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మివేస్తుందంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది

టీడీపీ హయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నచదలవాడ కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి సభ్యులుగా వున్నప్పుడే
టీటీడీ లో ఉపయోగం లేని భూములను ఆప్షన్ వేసేలా ఒక కమిటీ వేశారు

50 రకాల ఆస్తులను అమ్మలని గుర్తించారు

జగన్మోహన్ రెడ్డి వచ్చాక టీటీడీ లో ఏదో జరిగి పోతుందని ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి కి గాని వెల్లంపల్లి శ్రీనివాసరావు కి గాని ఒక్కరూపాయి.. కూడారాదు..

చంద్రబాబు లా చీకటి జీవోలు ఇచ్చి అమ్మేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కి లేదు…

టీటీడీ ఆస్తులు అమ్మినా డిపాజిట్లు గానే పొందుపరు స్తాము

చంద్రబాబులా సదావర్తి భూమలు దొంగ చాటుగా వేలం వేసేలా. ..ఆలాంటి చర్యలు మా ప్రభుత్వం చేయదు

చంద్రబాబు లా దోచుకోవాలనే ఆలోచన జగన్ మోహన్ రెడ్డి కి లేదు

గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తాము చెడును ఉపేక్షించము

చంద్రబాబుకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటే..అప్షన్ లో పాల్గొని దేవుడి భూమిని ఎక్కువ డబ్బులకు కొంటే దేవుడికే ఆ డబ్బులు వస్తాయి

టీటీడీ లో ఉపయోగం లేని భూములను ఆప్షన్ వేసేలా టీడీపీ హయాంలో ఒక కమిటీ తీసుకువస్తే..ఈనాడు ఆంధ్రజ్యోతి.. ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదు.

చంద్రబాబు చేస్తే ఒప్పు… జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పా

తన పాలనలో దేవుళ్ల గుడులను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు

మేము పవన్ కళ్యాణ్ లా ఫామ్ హౌస్ లో తాగి పడుకోవడంలేదు

దేవదాయ శాఖ మంత్రి రంజాన్ తోఫా ఎలా పంచుతారు అని అంటున్నారు

మొదటి నేను ఎమ్మెల్యే ను తర్వాత మంత్రిని…

నియోజకవర్గ అన్ని మతాల వారికి అండగా ఉంటాము

ప్రజలను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వాడే నిజమైన నాయకుడు

చంద్రబాబు దమ్ము ఉంటే చర్చకు రావాలి…

టీడీపీ ఐదేళ్ల పాలపై, మా ప్రభుత్వ సంవత్సర పాలనపై చర్చకు మేము సిద్దం…

జగన్ మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో
అవినీతి తరిమికొట్టారు

About The Author