పెళ్లి చేసుకోమని చెప్పడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య…


చిత్తూరు జిల్లా పలమనేరు
చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకట రమణ రెడ్డి కుమార్తె మానస నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. వివరాల్లోకి వెళితే..

మానస మదర్ థెరిస్సా లో గత సంవత్సరం B. టెక్ పూర్తి చేసుకొని బెంగుళూరు లో జాబ్ రీత్యా వెళ్లినది. కరోనా వల్ల అందరిని ఇంటికి పంపించడంతో మన తన స్వగ్రామానికి రావడం జరిగింది.

తన తండ్రి వెంకటరమణ రెడ్డి తన కూతురికి సంబంధాలు తీసుకొని వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పడంతో మానస ఇప్పుడే పెళ్లి వద్దు అని చెప్పడంతో, ఉద్యోగం చెయ్యాలని చెప్పింది. తండ్రి సంబంధాలు చూసాను పెళ్లి,సంబంధాలు వస్తున్నాయి అని పెళ్లి చేసుకోవాలి అనడంతో మనస్తాపం చెందిన మానస నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

వెంకటరమణ రెడ్డికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు. మానస చిన్నకూతురు.

About The Author