బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేశారు…

రాఫెల్ ఒప్పందంపై అసత్య ప్రచారంచేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ బిజెపి తెలంగాణ నేతలు ర్యాలీ నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మొదలైన ఈ ర్యాలీలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బిజెపి నగర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్తున్న బిజెపి నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

About The Author